Exclusive

Publication

Byline

2024లో సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల కంటే ఎక్కువ వేతనం డ్రా చేసిన భారత సంతతి సీఎఫ్ఓ

భారతదేశం, మే 20 -- 2023లో టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైభవ్ తనేజాకు 2024లో 139 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం లభించింది. పదోన్నతి తర్వాత... Read More


కస్టమర్లకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్; 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితం

భారతదేశం, మే 20 -- భారతీ ఎయిర్టెల్ తన పోస్ట్ పెయిడ్, ఎయిర్ టెల్ వై-ఫై వినియోగదారులకు 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ను ఆరు నెలల పాటు ఉచితంగా అందించడానికి గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్... Read More


కళ్యాణ్ జ్యువెలర్స్ 'కాండెరే' కు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్

భారతదేశం, మే 20 -- హౌస్ ఆఫ్ కళ్యాణ్ నుండి లైఫ్ స్టైల్ జ్యువెలరీ బ్రాండ్ అయిన కాండెరే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇది దాని జాతీయ విస్తరణ వ్యూహంలో కీలకమైన అడుగుగా భ... Read More


పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి; భారత్ పై దాడుల్లో కీలక పాత్ర పోషించినందుకట!

భారతదేశం, మే 20 -- ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ స్థాయికి ప్రమోట్ చేసే ప్రతిపాదనకు పాక్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపిందని మంగళవారం ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. పాకి... Read More


అధిక రాబడుల కోసం ఈ సీఈఓ ఫాలో అయిన స్ట్రాటెజీ ఏంటో తెలుసా?.. మనం కూాడా ట్రై చేయొచ్చా..?

భారతదేశం, మే 20 -- మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్ శంకర్ గత 25 ఏళ్లుగా అనుసరించిన పెట్టుబడి వ్యూహం గురించి తెలుసుకుందాం. ఆయన గత 25 ఏళ్లలో సరళమైన పెట్టుబడుల కేటాయింపు వ... Read More


కస్టమర్ మొబైల్ నంబర్ ను హ్యాక్ చేసి ఏకంగా బ్యాంక్ నే రూ. 11.55 కోట్లకు మోసం చేసిన స్కామర్స్

భారతదేశం, మే 20 -- హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో సైబర్ నేరగాళ్లు ఓ కస్టమర్ మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ నుంచి రూ.11.55 కోట్లు డ్రా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చంబా జిల్... Read More


బెంగళూరు వాసులారా బీ అలర్ట్.. తుపాను ముప్పు పొంచి ఉంది..

భారతదేశం, మే 20 -- ఈ నెల 21 నుంచి అరేబియా సముద్రంలో కర్ణాటక సమీపంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ నాటికి ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా... Read More


ఇంట్రా డే లో 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్; ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?

భారతదేశం, మే 20 -- మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ కీలక సూచీలు మే 20 మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో గణనీయమైన నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు నష్టపోగా... Read More


సీబీఎస్ఈ 10 వ తరగతి, 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ తేదీలు విడుదల

భారతదేశం, మే 20 -- 2025 సంవత్సరం 10వ తరగతి, 12 వ తరగతి ఫలితాల్లో సాధించిన మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ... Read More


హెచ్ 1బీ వీసా కు తగ్గిన డిమాండ్; 2026 సంవత్సరానికి సుమారు 3.5 లక్షల రిజిస్ట్రేషన్లు

భారతదేశం, మే 16 -- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల చుట్టూ వివాదాలు, అనిశ్చితుల నేపథ్యంలో, హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరానికి మా... Read More